పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

వేదాలు లో బాల్య వివాహాల? - Child marriages in vedas - widows in Sanatana Dharma

చిత్రం
బాల్య వివాహాల మొదల్లు వేదంలోనే ఉన్నాయి. బ్రహ్మచర్యేన కన్యా యువానం విందతే పతిం. 11/5/18 అనగా కన్య బ్రహ్మచర్య సేవ ద్వారా యుక్త వయస్కుడైన భర్తను పొందగలదు అని అర్ధం ఇక్కడ 'కన్యా' అంటే రజస్వల కాని ఆడపిల్ల అని అర్ధం. 'కన్యా' అనే పదాన్ని అక్కడ అమ్మాయి కోసం ఉపయోగించారు. 'యువతీ' అనే పదం కాదు. కానీ యువన్ (యువకుడు) అనే పదాన్ని అబ్బాయికి ఉపయోగించారు. దీనితో, మొత్తం విషయం స్పష్టమవుతుంది - అబ్బాయి. యువకుడు, కాని అమ్మాయి ఒక కన్య, ఆ అమ్మాయి పదేళ్ల అమ్మాయి లేదా ఇంకా రజస్వల కాని అమ్మాయి అని అర్ధం.. దశమే కన్యకా ప్రోక్తా అత ఊర్ధ్వం రజస్వలా. వేదమంత్రం బ్రహ్మచర్యంలో నివసిస్తున్న అమ్మాయి, అంటే కన్యత్వానికి భంగం కలిగించబడని, అనగా రజస్వల కాని స్థితిలో తన భర్తను స్వీకరిస్తుందని చెప్పబడింది. స్పష్టంగా, వేదాలు రజస్వల కాని అమ్మాయికి మరియు యువకుడి వివాహం గురించి మాట్లాడుతున్నాయి. సనాతన ధర్మం ప్రకారం భర్త చనిపోయినా స్త్రీ ఉండాల్సిన విధం ? How should be a widow in Sanatana Dharma? కామం తపఎద్దేహం పుష్పమూల ఫలైహ్ శుభైహ్. న తు నామాపి గృహనీయాధృత్మా ప్రతే పరస్య తు 5/15. అంటే, భర్త చనిపోయిన తరువాత, ప...

స్త్రీ ల గురించీ సనాతన ధర్మం - Sanatan Dharma about Women

చిత్రం
స్త్రీ లపై సనాతన ధర్మం చేసిన అనుచిత వ్యాఖ్యలు..  Abusive comments on women in SanatanaDharma.. సనాతనధర్మం ప్రకారం అసలు ఆడవారిని భగవంతుడు ఎందుకూ చేసాడు?  Why did God create women in SanatanDharm?  మనుస్మృతి 2:213,214 - పురుషున్ని మలినపరచడానికి చేయబడింది. మహాభారతం 13.19 స్త్రీలు చెడ్డవారని వేదాలు ఘోషిస్తున్నాయి. వాల్మీకి రామాయణం, అరణ్యకాండం, 45వ సర్గ. 29-30 లక్ష్మణుడు సీతతో అన్న మాట - "భూమి పై స్త్రీలకున్న లక్షణం ఇదే. వారు స్వభావరీత్యా చెడిపోయిన వంకర స్వభావం, చంచల స్వభావం, ధర్మం తెలియని, తండ్రి తనయుల మధ్య బేధం తెచ్చే స్వభావం కలిగి ఉన్నారు.. దేవీభాగవతం 1.15.1-67 మూర్ఖులకు తెలియదు స్త్రీలు యే విధంగా జలగల వలె రక్తం పీలుస్తారో... స్త్రీ కంటే పెద్ద దొంగ యెవడైనా ఉంటాడా?.... సనాతనధర్మం లో స్త్రీ పై గర్భంలో ఉన్నపటి నుండే వివక్ష ప్రారంభo.. పుంసవన్ సంస్కార్ అపసవ్య మనస్తత్వానికి పరాకాష్ట పుంసవన్ సంస్కార్ గురించి స్వామిదయానందసరస్వతి సహచరుడు మరియు తరువాత సనాతన ధర్మ నాయకుడుగా ప్రసిద్ధికెక్కిన వేదవ్యాఖ్యాత - పండిట్ భీమ్ సేన్ శర్మ అంటారు "ఉత్పత్స్య మాన గర్భస్య బైజిక గార్భిక దోష న పరిహా...

భారత దేశానికీ మిషనరీల రాక! - Christian missionaries to India

చిత్రం
  భారతదేశం - దేవుని రాజ్యం ఈ భూభాగంలో దేవుని రాజ్య స్థాపన చేయించడానికి వచ్చిన మిషనరీ సంఘాలు నేపద్యం అలాగే వారు వచ్చిన సంధర్భాలలో వారు పొందిన శ్రమలను వివరిస్తుంది. క్రైస్తవ బాద్యతయైన దేవుని రాజ్య ప్రాతినిధ్యం మిషనరీ ఉద్యమం ద్వారా క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచే ఎలా ముదలయినది అన్నది. ఇప్పుడు చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును" అని యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా ముందు యెరూషలేము తరువాత యూదులున్న ఇతర ప్రదేశాలు తరువాత సమరయ అటు తర్వాత భూదిగంతములు అన్న ప్రాతిపదికన అపొస్తలుడైన తోమా కూడా యూదులున్న ప్రాంతాలలో అది కూడా అరమైక్, గ్రీకు మాట్లాడే ప్రాంతాలను దర్శించడానికి పూనుకొని ఉంటాడు అన్నది చరిత్ర కారుల అంచనా. St. తోమా ఇండియాకు వచ్చాడని చెప్పిన వారిలో 2వ శతాబ్దానికి చెందినటువంటి బర్డిసానస్ (Select works of S. EPHREM the syrian).  అలాగే 2వ శతాబ్దానికి చెందిన సిరియన్ క్రైస్తవ సంఘాల వారు ఉన్నారు. నాలుగో శతాబ్దపు కాలంలో క్రైస్తవ్యం భారతదేశంలో ఉందని ఆరవ శతాబ్దపు వ్యాపారస్తుడైన కాస్మాస్ తన ...